జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

15 Aug, 2019 09:55 IST|Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సాక్షి, హైదరాబాద్‌: 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఆ తరువాత రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు