ఆన్‌లైన్‌లో ఎంసెట్, జేఈఈ, నీట్‌ తరగతులు

15 Apr, 2020 08:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌లో జేఈఈ, నీట్, ఎంసెట్‌ పాఠాలను బోధించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్జెక్టు నిపుణులు రూపొందించిన ఆ వీడియో పాఠాలను వినే విద్యా ర్థులకు గ్రాండ్‌ టెస్టులను ఈనెల 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

ఇవీ వీడియో పాఠాల లింక్స్‌.. 
http://www.tdisk. in 
http://tsat.tv 
http://www.softnet. telangana. gov. in  

మరిన్ని వార్తలు