ముంబై వెళ్లిన మంత్రులు, అధికారుల బృందం

14 Sep, 2015 09:41 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం సోమవారం ఉదయం ముంబై నగరానికి వెళ్లారు. అక్కడ అంతర్ రాష్ట్ర సరిహద్దులు, చెక్ పోస్టులు, వాణిజ్య పన్నుల విధానాన్ని అధ్యయనం చేయనున్నారు. ఈ అధ్యయనం కోసమే మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఎంపీ బాల్క సుమన్, అధికారుల బృందం సోమవారం ఉదయం బయలుదేరి వెళ్లారు.

మరిన్ని వార్తలు