ఐఆర్‌సీటీసీ థాయ్‌లాండ్ టూర్

22 Feb, 2015 01:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లే పర్యాటక ప్రియుల కోసం ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 4 రాత్రులు, 5 పగళ్లతో కూడిన ఈ పర్యటన హైదరాబాద్‌లో మార్చి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తుంది.రూ.45,250 చార్జీ ఉంటుంది. విమాన చార్జీలతో పాటు ఇతర అన్ని సదుపాయాలు కల్పిస్తారు. వివరాల కోసం ఫోన్- 040-277012407 నంబర్‌కు సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు