చెరువులో పడి బాలుడి మృతి

29 Jan, 2016 16:18 IST|Sakshi

చెరువు వద్దకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంగ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యోగి(12) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈరోజు చెరువు వద్దకు వెళ్లి కాలుజారి అందులో పడి మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.

 

మరిన్ని వార్తలు