నీటితొట్టెలోపడి చిన్నారి మృతి

27 Jan, 2016 17:58 IST|Sakshi

కారేపల్లి మండలం మాదారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ పూజిత అనే మూడేళ్ల చిన్నారి నీటితొట్టెలో పడింది. ఎవరూ గమనించకపోవడంతో కాసేపటికే ప్రాణాలొదిలింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

మరిన్ని వార్తలు