అక్రమ నిర్మాణాల కూల్చివేత

4 Jan, 2016 19:18 IST|Sakshi

హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేణు ఆధ్వర్యంలో సర్వే నెం-255లోని ఐదు నిర్మాణాలను, రామకృష్ణనగర్‌లో రెండు ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారు.

 

>
మరిన్ని వార్తలు