సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన

29 Feb, 2016 15:06 IST|Sakshi

కీసర మండల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మూడు సబ్ స్టేషన్‌లకు విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 33/11 సబ్‌స్టేషన్‌ల ద్వారా నాగారం, రాంపల్లి, అంకిరెడ్డి గ్రామాలకు విద్యుత్ అందనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు