డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

11 Apr, 2016 16:24 IST|Sakshi

కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గోపాల్‌నగర్ ప్రాంతంలో డీసీఎం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం ప్రాంతంలో డింగి సదానందం (35) ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో డీసీఎం ఢీకొంది. తీవ్ర గాయాలతో అతడు అక్కడే మృతి చెందారు. ఈ ఘటన తర్వాత స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

 

>
మరిన్ని వార్తలు