యువతి ఆత్మహత్యాయత్నం

28 Feb, 2016 10:08 IST|Sakshi

మెదక్ జిల్లా దుబ్బాకలో బీఈడీ పూర్తి చేసిన ఓ చేసింది. పోస్టాఫీస్ సమీపంలో ఉండే రాజమల్లు రజిత (22) శనివారం రాత్రి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర కాలిన గాయాలతో పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీకి తరలించారు. మానసిక స్థితి సరిగా లేకే ఈ పని చేసిందని స్థానికుల కథనం.

 

మరిన్ని వార్తలు