కొత్త నోట్లు
నేటి నుంచి కొత్త రూ.200 నోట్లు మార్కెట్లోకి రానున్నాయి.
హైదరాబాద్ పర్యటన
నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దుబే నేడు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో పర్యటించనున్నారు.
వరల్డ్ బాడ్మింటన్ చాంపియన్షిప్
ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్షిప్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్లు క్వార్టర్ ఫైనల్కు చేరారు.
వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్
నేటి నుంచి హాంబర్గ్లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ ప్రారంభం.