టీ తాగండి.. ఓటు వేయండి

12 Nov, 2018 15:31 IST|Sakshi

షాద్‌నగర్‌: కేశంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో బీజేపీ అసెంబ్లీ ఆభ్యర్థి శ్రీవర్ధన్‌రెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిదిరేకుల గ్రామంలో ఆయన టీ దుకాణానికి వెళ్లి స్వయంగా టీ (తేనీరు) తయారు చేసి కార్యకర్తలకు, ప్రజలకు అందించారు.

మరిన్ని వార్తలు