నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గడ్డికొండారం గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ కౌసల్య (55) అనారోగ్యంతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నల్లగొండలోని శాంతినగర్లో తన నివాసంలో కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.