టీఆర్‌ఎస్ సర్పంచ్ మృతి

12 Apr, 2016 15:02 IST|Sakshi

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గడ్డికొండారం గ్రామ టీఆర్‌ఎస్ సర్పంచ్ కౌసల్య (55) అనారోగ్యంతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నల్లగొండలోని శాంతినగర్‌లో తన నివాసంలో కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.

 

మరిన్ని వార్తలు