కన్నీటిపర్యంతమైన తుమ్మల

31 Aug, 2014 17:46 IST|Sakshi
తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం: ప్రజల ఆకాంక్ష మేరకే తాను తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)లో చేరుతున్నట్లు టిడిపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. సత్తుపల్లిలో అయిదు నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. సభలో మాట్లాడుతూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

ఎమ్మెల్సీ బాలసాని మాట్లాడుతూ టిడిపిలో నియంతల పాలన నడుతోందన్నారు. బాలసాని కూడా టిఆర్ఎస్లో చేరుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు