రెండు ఆటోలు ఢీ: ఐదుగురికి గాయాలు

16 Feb, 2015 14:10 IST|Sakshi

నల్లగొండ: నల్లగొండ జిల్లా కోదాడ మండలంలో శ్రీరంగాపురం స్టేజీ వద్ద రెండు ఆటోలు ఢీకొనడంతోఐదుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.
(కోదాడ)

మరిన్ని వార్తలు