రెండు కిలోల గంజాయి పట్టివేత

25 Oct, 2015 08:50 IST|Sakshi

కీసర (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని రాంపెల్లి గ్రామంలో ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించింది. గంజాయి అక్రమంగా నిల్వ చేస్తున్నారంటూ అందిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు