ఇద్దరు అరెస్ట్: 20 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం

29 Jan, 2016 08:51 IST|Sakshi

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం కొండాపూర్లో పోలీసులు శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తుపాకీతోపాటు 20 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి... తమదైన శైలిలో విచారిస్తున్నారు
 

మరిన్ని వార్తలు