ఇసుక ట్రాక్టర్‌లు సీజ్

18 Dec, 2015 12:10 IST|Sakshi

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కత్లాపూర్ మండలం సిరికొండ శివారులోని అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు మైనింగ్ ఏడీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

 

మరిన్ని వార్తలు