మేడారం జాతరకు వెంకయ్య

2 Feb, 2018 00:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మేడారం జాతరలో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శిస్తారు. ఈ సందర్భంగా వనదేవతలకు బంగారం (బెల్లం) సమర్పించి వెంకయ్య మొక్కులు చెల్లించుకోనున్నారు.  

మరిన్ని వార్తలు