‘వ్యవసాయాన్ని జీఎస్టీలో కలపొద్దు’

21 Jun, 2017 03:23 IST|Sakshi
‘వ్యవసాయాన్ని జీఎస్టీలో కలపొద్దు’

సాక్షి, హైదరాబాద్‌:  వ్యవసాయరంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంత రావు డిమాండ్‌ చేశారు. దేశంలో రైతులు మొదటిసారి రోడ్ల మీదకి వస్తున్నారని, కానీ ప్రధానికి వారికి సాయం చేయాలనే బుద్ధి రావడం లేదన్నారు. పంటలు, వ్యవసా య పరికరాల మీద జీఎస్టీ లేకుండా చూడాలన్నారు. 

మరిన్ని వార్తలు