కలెక్టర్‌.. లెక్కల టీచర్‌ 

21 Dec, 2019 03:43 IST|Sakshi

కొడంగల్‌ రూరల్‌: వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ శుక్రవారం కొడంగల్‌ మండల పరిధిలోని రావులపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి ఇంగ్లీష్‌ మీడియం క్లాస్‌లోకి వెళ్లి గణితం బోధిస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీవాణితో మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌ బోర్డుపై మ్యాథ్స్‌ ఈక్వేషన్‌ వేసి వివరించారు. 

మరిన్ని వార్తలు