'ఓయూలో లక్ష మొక్కలు నాటుతాం'

5 Jul, 2015 23:36 IST|Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): తెలంగాణ హరిత హారంలో భాగంగా ఓయూ క్యాంపస్‌లో పాటు అనుబంధ కళాశాలల్లో లక్ష మొక్కలు నాటుతామని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఓయూ క్యాంపస్‌లో మొక్కలు నాటి హరిత హారం కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ ప్రారంభి మాట్లాడారు. ఓయూలో జరుగుతున్న ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక క్యాంప్‌లో 600 మంది విద్యార్థులు పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటనునట్లు చెప్పారు. క్యాంపస్‌లోని ఖాళీ స్థలంలో గ్రీన్ కారిడార్‌ను నిర్మించనునట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు