సాక్షి, హైదరాబాద్ : సోమవారం ఉదయం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిళ కలవనున్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేతలతో కలిసి కమిషనర్ను కలవనున్నారు. అనంతరం వైఎస్ షర్మిళ మీడియాతో మాట్లాడనున్నారు.