గుండెపోటుతో వ్యక్తి మృతి

11 Aug, 2015 19:39 IST|Sakshi

కర్నూలు(తుగ్గలి): తుగ్గలి మండలం రాసన గ్రామంలో మంగళవారం రాత్రి గుండెపోటుతో కంసలి వీరాంజనేయులు(55) అనే వ్యక్తి మృతి చెందాడు. ఇంటి దగ్గర ఉండగా హఠాత్తుగా వీరాంజనేయులకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు.

>
మరిన్ని వార్తలు