బొల్లారం: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంగళవారం నుంచి ప్రజల సందర్శనకు ఆవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత నెలలో వర్షాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ పది రోజుల పాటు ఇక్కడ గడిపి తిరిగి వెళ్లారన్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శనకు అనుమతించనున్నట్లు చెప్పారు.