పెనుమూరులో దంపతులు ఆత్మహత్యాయత్నం

13 Sep, 2015 01:14 IST|Sakshi
పెనుమూరులో దంపతులు ఆత్మహత్యాయత్నం

చిత్తూరు(పెనుమూరు): పెనుమూరు మండలానికి చెందిన మంజుల(44), రాజేందర్ రెడ్డి(49) అనే దంపతులిద్దరూ శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పుల బాధతాళలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగారు. బాధితులను స్థానికులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.

మరిన్ని వార్తలు