ఈ-మెయిల్ చేయండి.. మేం చూసుకుంటాం

16 Dec, 2016 17:52 IST|Sakshi
ఈ-మెయిల్ చేయండి.. మేం చూసుకుంటాం
న్యూఢిల్లీ: నల్లధన కుబేరుల వివరాలను సాధారణ ప్రజలు తమకు చెప్పొచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీస్తున్న వారి వివరాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక ఈ-మెయిల్ కు పంపాలని రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా దేశ ప్రజలను కోరారు. blackmoneyinfo@incometax.gov.in కు మెయిల్ చేయడం ద్వారా నల్లధన కుబేరుల వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులు సులువుగా గుర్తించగలుగుతారని చెప్పారు.
 
మరిన్ని వార్తలు