లెబనాన్‌లో దౌత్యకార్యాలయం వద్ద దాడి

20 Nov, 2013 04:09 IST|Sakshi

 బిరూట్: ఆత్మాహుతి దాడులతో మంగళవారం లెబనాన్ ఉలిక్కిపడింది. దేశరాజధాని బీరూట్‌లోని ఇరాన్ దౌత్యకార్యాలయం సమీపంలో జరిగిన బాం బు దాడుల్లో 23 మంది మృతిచెందగా, 146 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి అక్కడిభవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మోటారుసైకిల్‌పై, కారులో వచ్చిన ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడినట్లు ఆర్మీ చెప్పింది.
 

మరిన్ని వార్తలు