కేరళ సీఎం పర్యటనను అడ్డుకుంటాం

6 Mar, 2017 01:12 IST|Sakshi
కేరళ సీఎం పర్యటనను అడ్డుకుంటాం

ఎమ్మెల్యే రాజాసింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: కేరళలో వీహెచ్‌పీ నేతలను హత్య చేయిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హైదరాబాద్‌ పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రకటించారు.

ఈ నెల 19న సీపీఎం నిర్వహించే బహిరంగ సభలో కేరళ సీఎంను పాల్గొనకుండా నిలువరించాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు