దక్షిణేశ్వర్ కు మోదీ

10 May, 2015 09:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం దక్షిణేశ్వర్లోని కాళీ మందిర్ ఆలయాన్ని సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్లో ఉన్న ఆయన ప్రస్తుతం అక్కడి ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ ఆలయ సందర్శన అనంతరం ఆయన బేలూర్ రామకృష్ణ మఠాన్ని సందర్శిస్తారు. ప్రధాని రాక నేపథ్యంలో మఠం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తారు. మోదీ కొన్నాళ్లపాటు మఠంలో ఉన్నారు.

>
మరిన్ని వార్తలు