ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి విశేష స్పందన

2 Aug, 2015 14:20 IST|Sakshi

హైదరాబాద్ సిటీ: సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి విశేష స్పందన లభిస్తోంది. ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకొని, బోగస్ ఓట్లకు చరమగీతం పాడాలని పభుత్వంపిలుపునివ్వడంతో ప్రజలు ఈ కార్యక్రమానికి క్యూ కట్టారు. ఇప్పటికే సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటైన లింకేజీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సాక్షి ఆధ్వర్యంలో ఆదివారం సనత్‌నగర్, గచ్చిబౌలి, జగద్గిరిగుట్ట, ఉప్పల్‌తో పాటు నగరంలోని పలుప్రాంతాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు