మరోసారి టాప్లో ఆమె

5 Nov, 2016 11:31 IST|Sakshi
మరోసారి టాప్లో ఆమె

ముంబై: ప్రభుత్వంరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య మరోసారి తన  ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. దేశీయ వ్యాపారరంగంలో అత్యంత శక్తిమంతమైన మహిళగా గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాదికిగాను ఫార్చ్యూన్ ఇండియా  ప్రకటించిన 'టాప్ 50 మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్ 2016'  జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో భట్టాచార్య మరోసారి అగ్రస్థానంలో నిలిచారని  ఎస్‌బీఐ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 


 

మరిన్ని వార్తలు