సుఖశాంతులు వెల్లివిరియాలి: మోదీ

23 Oct, 2014 10:26 IST|Sakshi
సుఖశాంతులు వెల్లివిరియాలి: మోదీ

న్యూఢిల్లీ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. దీపకాంతులు పేదల జీవితాలను వెలిగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ఫేస్బుక్ పేజీలో సందేశం పోస్ట్ చేశారు.

'మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలి. దీపావళి కాంతులు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి' అని మోదీ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు