'పోలింగ్ పెరగడం సానుకూల పరిణామం'

25 Nov, 2014 23:49 IST|Sakshi
'పోలింగ్ పెరగడం సానుకూల పరిణామం'

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ తొలి విడత ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
'
తీవ్రవాదులు, మావోయిస్టులు హెచ్చరికలను లెక్కచేయకుండా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనడం సానుకూల పరిణామని పేర్కొన్నారు.  రెండు రాష్ట్రాల మొదటిదశ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం మన ప్రజాస్వామ్యంలో సానుకూల పరిణామమని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు