బ్రిస్బేన్ టోర్నీతో మొదలు...

3 Jan, 2016 02:07 IST|Sakshi
బ్రిస్బేన్ టోర్నీతో మొదలు...

గతేడాది హింగిస్ (స్విట్జర్లాండ్)తో జతగా తొమ్మిది డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... కొత్త సీజన్‌ను బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో మొదలుపెట్టనుంది. సోమవారం ఆరంభమయ్యే ఈ టోర్నీ తొలి రౌండ్‌లో ప్రిసిల్లా (ఆస్ట్రేలియా)-తొమ్లాజనోవిచ్ (క్రొయేషియా) జోడీతో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట ఆడుతుంది.

మరిన్ని వార్తలు