ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల మెరుపు దాడి

28 Feb, 2014 14:31 IST|Sakshi

ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో గువ్వకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్యామగిరి కొండ ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. శుక్రవారం కొవ్వకుండ - బచెలి రహదారిపై ప్రయాణిస్తున్న గస్తీ తిరుగుతున్న జవాన్లపై మావోయిస్టులు మెరుపు దాడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఎస్ఐతో పాటు ఐదురుగు జవాన్లు మృతి చెందారు.

 

దాడి అనంతరం జవాన్ల ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు శ్యామగిరి ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు