సచివాలయంలో ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

1 Oct, 2015 16:20 IST|Sakshi

హైదరాబాద్:సచివాలయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ముగ్గురు వ్యక్తులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలిప్పిస్తామని చెబుతూ సచివాలయం ప్రాంగణంలో తిరుగుతున్న వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు