కా.పా. వ్యవహారాల కమిటీ సభ్యునిగా టీఎస్సార్

13 Aug, 2014 09:24 IST|Sakshi
కా.పా. వ్యవహారాల కమిటీ సభ్యునిగా టీఎస్సార్

న్యూఢిల్లీ: ఉభయసభల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సభ్యునిగా ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి నియమితులయ్యారు. కమిటీ చైర్మన్‌లుగా సోనియా, రాహుల్ ఉన్నారు.

అదేవిధంగా మల్లికార్జున్‌ఖర్గే, కమల్‌నాథ్, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, ఆనంద్‌శర్మ, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోని, జైరాం రమేష్ కూడా కమిటీ సభ్యులుగా నియమితులైనట్టు సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు