వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో ప్రభుత్వం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. శనివారం జరిగిన ధ్వజారాహణ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
2 / 19
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో ప్రభుత్వం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది.శనివారం జరిగిన ధ్వజారాహణ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
3 / 19
శ్రీరామ నవమి సందర్భంగా శనివారం రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన వేడుకల దృశ్యాలు.
4 / 19
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి మంత్రి మాణిక్యాలరావు సతీసమేతంగా హాజరై, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు సమర్పించారు.
5 / 19
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి మంత్రి మాణిక్యాలరావు సతీసమేతంగా హాజరై, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు సమర్పించారు.