ముంబై మహానగరంపై ముష్కరమూక సాగించిన మారణకాండ(26/11 దాడి)కు నేటితో ఆరేళ్లు పూర్తయ్యాయి. నాటి నరమేధానికి 166 మంది బలైపోగా, 300 మంది గాయపడ్డారు. ఆరేళ్లు గడిచినా మారణహోమం తాలుకు భయాలు జాతిని వెంటాడుతూనే ఉన్నాయి.
2 / 14
నరమేధానికి నిలువెత్తు ప్రతిరూపాలు ఈ ఉగ్రవాదులు. ఓ హోటల్ లో సీసీ కెమెరాకు చిక్కిన నరరూప రాక్షసులు.
3 / 14
సీఎస్ టీ: ఉగ్రవాదుల కాల్పుల తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో బీతావాహ దృశ్యం.
4 / 14
ఉగ్రవాదుల చేతిలో దాడికి గురై మౌనసాక్ష్యంగా నిలిచి గేట్ వే ఆఫ్ ఇండియా
5 / 14
ముష్కరమూకతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన హేమంత్ కర్కరే అంత్యక్రియలు.
6 / 14
సజీవంగా పట్టుబడిన పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్. సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత అతడిని ఉరితీశారు.
7 / 14
ప్రతీకారేచ్ఛతో ముంబై మహానగరంలో ఉగ్రవాదులు పారించిన రుధిర ధారాలు