సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలు, అభివృద్ధి వికేంద్రీకరణ, పీపీఏలు, పారిశ్రామిక విధానం, రాజధాని, రివర్స్ టెండరింగ్ తదితర అంశాల్లో రాష్ట్ర...
సీఎంవో అధికారులకు శాఖల పునఃపంపిణీ
Sep 22, 2019, 05:10 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమితులైన ప్రవీణ్ ప్రకాష్ బాధ్యతలు చేపట్టడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు...
సీఎం ఇచ్చిన స్వేచ్ఛతోనే.. పారదర్శకంగా పరీక్షలు
Sep 10, 2019, 04:59 IST
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి స్వేచ్ఛ...
సీఎం జగన్ ఇచ్చిన స్వేచ్ఛతోనే అది సాధ్యమైంది
Sep 09, 2019, 17:09 IST
రాజకీయ జోక్యం లేకుంటే అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనడానికి ఈ ఉద్యోగ నియామక ప్రక్రియే నిదర్శనం
వీడుతున్న చిక్కుముడులు!
Jun 30, 2019, 04:08 IST
సాక్షి, అమరావతి: విభజన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకుని పొరుగు రాష్ట్రమైన తెలంగాణాతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్...
ఏపీ సచివాలయంలో సిద్ధమౌతున్న సీఎం చాంబర్
Jun 07, 2019, 15:54 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు ఉదయం 8.49 గంటలకు సీఎం చాంబర్లో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు సీఎం చాంబర్ మొదటి బ్లాక్ను...
సచివాలయంలో సిద్ధమౌతున్న సీఎం చాంబర్
Jun 07, 2019, 14:27 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు ఉదయం 8.49 గంటలకు సీఎం చాంబర్లో అడుగుపెట్టనున్నారు. ఈ...
సీఎం ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన కల్లం
Jun 06, 2019, 03:45 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారుగా నియమితులైన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సచివాలయం తొలి...
సీఎం వైఎస్ జగన్తో అజయ్ కల్లం భేటీ
Jun 05, 2019, 11:43 IST
సీఎం వైఎస్ జగన్తో అజయ్ కల్లం భేటీ
ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా అజేయ కల్లం
Jun 05, 2019, 04:18 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం కేబినెట్ హోదాతో తాజాగా సీఎం ముఖ్య సలహాదారుగా...
భారీగా అధికారుల బదిలీలు
Jun 05, 2019, 03:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున బదిలీలు చేస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది....
నవరత్నాల అమలుపై కసరత్తు చేస్తోన్న జగన్
May 29, 2019, 03:48 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిశ్చయ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారు....
‘టార్గెట్ పెట్టి మరీ మద్యాన్ని అమ్మిస్తున్నారు’
May 12, 2019, 13:20 IST
సాక్షి, గుంటూరు : మద్యం వల్ల అత్యాచారాలు, కిరాయి హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, టార్గెట్లు పెట్టి మరీ ప్రభుత్వాలు మద్యాన్ని...
టీడీపీ పాలనలో అవినీతి శివతాండవం
Mar 25, 2019, 02:21 IST
సాక్షి, హైదరాబాద్: ‘ఇంత దౌర్భాగ్యమైన పాలన ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ చూడలేదు. ఈ ఐదేళ్ల టీడీపీ పాలనలో అన్ని రంగాల్లోనూ అవినీతి...
అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు..!
Mar 17, 2019, 05:11 IST
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి భవిష్యత్తు లేకుండా చేసిన చంద్రబాబు...
35 ఏళ్లలో ఇంత దౌర్భాగ్యమైన పాలన చూడలేదు
Mar 12, 2019, 05:58 IST
‘రాష్ట్రంలో 35 ఏళ్లలో ఇంత దౌర్భాగ్యమైన పాలన చూడలేదు.అన్నింటా అవినీతి విలయ తాండవం చేసింది. అరాచక పర్వం రాజ్యమేలింది. విపత్తుల...
పథకాలు రూపొందించేటప్పుడే దోపిడీకి ప్లాన్
Feb 25, 2019, 02:42 IST
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్రంలో అవినీతి సంస్థాగతంగా మారిపోయింది. అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించేలా ఉంది....
ఆంద్రప్రదేశ్లో అభివృద్ధి శూన్యం : అజేయ కల్లాం
Feb 24, 2019, 16:08 IST
ఆంద్రప్రదేశ్లో అభివృద్ధి శూన్యం : అజేయ కల్లాం
అవినీతిలో టీడీపీ రికార్డు పదిలం
Jan 13, 2019, 10:09 IST
సాక్షి, గుంటూరు: ప్రభుత్వం ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేసినా రాష్ట్రం ఆర్థికంగా వెనుకంజలో ఉందన్న మాట వాస్తవమని ప్రభుత్వ మాజీ...
‘సీమ రైతులు చిత్తుకాగితాలు ఏరుకుంటున్నారు’
Jan 12, 2019, 16:23 IST
పన్నెండు వందల రూపాయలకు దొరికే సెటప్ బాక్స్ 14 వేల చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పటికే రెండు వేల కోట్లకుపైగా
...
దేవుడినీ దోచేస్తున్నారు
Dec 31, 2018, 03:18 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో సాక్షాత్తూ దేవుడి సొమ్మును కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్)...
రాష్ట్రంలో రాచరికపు పాలన
Dec 14, 2018, 01:37 IST
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో రాజరికపు పాలన, కుటుంబ పెత్తనం వల్ల వ్యవస్థలన్నీ ధ్వంసం కాగా వ్యవస్థీకృత అవినీతి తారా...
లీకులతో షురూ!
Dec 04, 2018, 05:27 IST
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పనితీరు చాలా విచిత్రంగా ఉంటుందని విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా...
అజేయ కల్లం సంచలన ఆరోపణలు
Dec 03, 2018, 04:23 IST
ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, అధికార పార్టీ నేతలు 40 శాతం మేర కమీషన్ దండుకుంటున్నారు.
దేశ చరిత్రలోనే మాజీ సీఎస్లు వేలెత్తి చూపిన ఏకైక సర్కార్..
Nov 20, 2018, 04:44 IST
రికార్డులను తారుమారు చేసి లక్షల ఎకరాల కబ్జాకు పాల్పడిన విశాఖ భూ కుంభకోణం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీది. రాజధాని...
ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన అజేయ కల్లం!
Nov 19, 2018, 03:19 IST
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో అవినీతి తారస్థాయి కి చేరిందని ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం తీవ్రస్థాయిలో...
రాష్ట్రంలో 52 లక్షల బోగస్ ఓట్లు
Nov 11, 2018, 04:13 IST
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలో 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీలు...
గాలి తప్ప అన్ని సహజ వనరులూ లూటీ!
Jul 16, 2018, 02:48 IST
గుంటూరు ఈస్ట్: ప్రస్తుతం ప్రజాప్రతినిధులు గాలి తప్ప అన్ని సహజ వనరులనూ దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి...