సాక్షి, ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో ఇటీవల ఏర్పాటైన స్కూల్ మేనేజ్మెంట్ (ఎస్ఎంసీ) కమిటీలు పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం...
మై చాయిస్..మై ఫ్యూచర్ అంటున్న విద్యార్థులు
Dec 06, 2019, 01:51 IST
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేసే కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. తొలుత రాష్ట్రంలోని...
సాక్షి, అమరావతి: ‘విద్యా ప్రమాణాలపై ఎక్కడా రాజీ పడొద్దు... కాలేజీల విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకూ లొంగవద్దు... నా నుంచి...
ఆంగ్ల మాధ్యమంపై టీచర్లకు ప్రత్యేక శిక్షణ
Nov 21, 2019, 03:25 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు...
పేదల కోసమే ఇంగ్లిష్ మీడియం
Nov 20, 2019, 04:28 IST
సాక్షి, అమరావతి: పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ...
వచ్చే 20 ఏళ్లలో మార్పులకు దీటుగా..
Nov 18, 2019, 03:19 IST
సాక్షి, అమరావతి : ‘విద్య, ఉపాధి రంగాల్లో సమాజంలోని అందరికీ సమాన అవకాశాలు కల్పించడంతో పాటు వచ్చే 20 ఏళ్లలో...
ఉన్నతి ఉపాధి కోసం.. ఇంగ్లిష్ మీడియం
Nov 18, 2019, 03:03 IST
ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన విధానాన్ని ప్రకటించడం ద్వారా ఏపీలో సామాజిక విద్యా విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఇది పేదల రథయాత్ర!
Nov 17, 2019, 00:43 IST
వాడొచ్చాడు.
వాడి వెంట ఓ పిడికెడుమంది. చేతుల్లో కత్తులూ, బల్లేలు. పరాయి దేశం నుంచి వచ్చాడు. ఈ దేశంలో రాజుల దగ్గర,...
మాకు ఇంగ్లిష్ వద్దా?
Nov 15, 2019, 06:03 IST
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై బాలలు హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలులో గురువారం నిర్వహించిన ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమంలో...
మనబడి నాడు-నేడు’ ప్రారంభించిన సీఎం జగన్
Nov 14, 2019, 18:44 IST
‘చరిత్రను మార్చబోయే అడుగులు వేస్తున్నాం’
Nov 14, 2019, 12:54 IST
సంస్కృతి పేరుతో పిల్లల భవిష్యత్ పట్టించుకోకపోతే భావితరాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది
‘మనబడి నాడు-నేడు’ ప్రారంభించిన సీఎం జగన్
Nov 14, 2019, 11:35 IST
సాక్షి, ఒంగోలు: బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. గురువారం స్థానిక పీవీఆర్...
సర్కార్ బడులకు మహర్దశ
Nov 14, 2019, 08:04 IST
ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. స్కూళ్లను చక్కటి సదుపాయాలతో తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 45,329...
సామాజిక పెట్టు‘బడి’!
Nov 14, 2019, 04:47 IST
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. స్కూళ్లను చక్కటి సదుపాయాలతో తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది....
ప్రభుత్వ విద్యార్థులకే ‘ప్రతిభ’ అవార్డులు
Nov 06, 2019, 09:41 IST
సాక్షి, ఒంగోలు : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి ఫలితాల్లో అత్యధిక...
బోధనపై ప్రత్యేక దృష్టి
Nov 05, 2019, 12:23 IST
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా బోధనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉపాధ్యాయుల ఖాళీల స్థానంలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను...
ఉపాధ్యాయురాలి బలవన్మరణం
Nov 05, 2019, 11:41 IST
వెంగళరావునగర్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ టీచర్గా పని చేస్తున్న మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం బోరబండలో చోటు...
దారుణం : బాలికపై లైంగిక దాడి
Nov 03, 2019, 07:57 IST
సాక్షి, తొండంగి (తుని): అన్నెం పున్నెం ఎరుగని ఏడేళ్ల బాలికను చాక్లెట్లు కొంటానని చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన...
గొంతు తగ్గించాల్సిన విషయం కాదు
Oct 31, 2019, 03:55 IST
కొన్ని విషయాలను మనమింకా గొంతు తగ్గించే మాట్లాడుతున్నాం. అయితే రుతుక్రమం విషయంలో స్వేచ్ఛగా బయటికి మాట్లాడితేనే సమాజంలో పేరుకు పోయిన...
ఇకపై రుచికరమైన భోజనం..
Oct 30, 2019, 07:28 IST
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను ఉన్న స్థితి నుంచి...
మన బడి ‘నాడు– నేడు’ కార్యక్రమానికి శ్రీకారం
Oct 23, 2019, 07:40 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాటకు కట్టుబడి ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు. పాఠశాలలను...
కొత్త టీచర్లు వస్తున్నారు!
Oct 22, 2019, 02:34 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల 30న కొత్త టీచర్లు రాబోతున్నారు. విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా...
మద్యంతో విద్యార్థిని పుట్టిన రోజు వేడుకలు..
Oct 17, 2019, 07:25 IST
ఉపాధ్యాయుడు మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య
ఒక్కరితో కష్టమే..
Oct 02, 2019, 12:43 IST
కడప ఎడ్యుకేషన్: విద్యార్థి దశలో ప్రాథమిక విద్య అతి ముఖ్యౖమైనది. చదువు పరంగా బలమైన పునాది పడేది అక్కడే. అయితే...
పాఠశాలలకో రేటింగ్
Sep 30, 2019, 04:10 IST
ప్రభుత్వ పాఠశాలల్లో బోధనతోపాటు ఇతర అంశాల్లో మెరుగుదల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పరిశుభ్రతకు పట్టం.....
‘టీ’యాప్తో.. గైర్హాజరుకు చెక్!
Sep 23, 2019, 10:36 IST
సాక్షి, ఆదిలాబాద్: సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన జరిగేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ప్రతిరోజు...