‘ఏపీకి రూ.62 వేల కోట్లు ఇచ్చాం’
Feb 13, 2019, 15:47 IST
ప్రత్యేక ప్యాకేజీని ఆమోదిస్తూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు
‘ఏపీకి 18 వేల కోట్లు ఇచ్చాం’
Feb 11, 2019, 18:28 IST
సాక్షి, న్యూఢిల్లీ : గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద నాలుగేళ్ళ వ్యవధిలో ఆంధ్ర ప్రదేశ్కు 18 వేల...
‘మన్నవరం ఎన్బీపీపీఎల్ను తరలించడం లేదు’
Feb 07, 2019, 17:03 IST
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా మన్నవరంలోని ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ పవర్ ప్రాజెక్ట్ను గుజరాత్కు తరలించే ప్రతిపాదన ఏదీ లేదని భారీ పరిశ్రమల శాఖ...
రాజ్యసభలో విపక్షాల ఆందోళన
Feb 07, 2019, 02:54 IST
న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ వరుసగా మూడో రోజు కూడా వాయిదా పడింది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే...
‘ఆ గ్రోత్ సెంటర్ల ద్వారా 75 వేల మందికి ఉపాధి’
Feb 06, 2019, 19:16 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన విజయనగరం, అనంతపురం జిల్లాలోని బొబ్బిలి, హిందుపూర్లలో నెలకొల్పుతున్న గ్రోత్ సెంటర్ల (పారిశ్రామిక పార్కులు)...
విపక్షాల ఆందోళన.. పార్లమెంట్ వాయిదా
Feb 06, 2019, 11:51 IST
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాయిదా తీర్మానాలను చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్...
ఈబీసీ కోటా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Jan 10, 2019, 07:52 IST
ఈబీసీ కోటా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
పేదల కోటాకు ‘పెద్దల’ ఆమోదం
Jan 10, 2019, 03:15 IST
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిం చే బిల్లు చట్టరూపం దాల్చేందుకు మరింత చేరువైంది. 124వ రాజ్యంగ సవరణ...
ఈబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Jan 09, 2019, 22:25 IST
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు బుధవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 149...
రాజ్యసభకు ఈబీసీ బిల్లు.. విపక్షాల ఆందోళన
Jan 09, 2019, 12:50 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈబీసీ బిల్లును...
రాజ్యసభ సమావేశాలు మరోరోజు పొడగింపు
Jan 08, 2019, 19:57 IST
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలను కేంద్రం మరోరోజు పొడిగించింది. విపక్షాల ఆందోళనలతో శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగడం, పలు...
ప్రభుత్వానికి సీబీఐ పెంపుడు చిలుక
Jan 08, 2019, 03:34 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సీబీఐని పెంపుడు చిలకలా మార్చేసిందని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఆరోపించింది. సీబీఐని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనీ, ఆ...
ఇప్పటివరకు 1317 కుటుంబాలకు మాత్రమే పునరావాసం..
Jan 07, 2019, 19:21 IST
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో 56,495 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. అయితే అందులో ఇప్పటివరకు...
సెప్టెంబర్లో భారత్కి రఫేల్ జెట్
Jan 05, 2019, 08:13 IST
సెప్టెంబర్లో భారత్కి రఫేల్ జెట్
ఆంధ్రప్రదేశ్ చేజారిన ఐఎన్ఎస్ విరాట్
Dec 31, 2018, 20:38 IST
న్యూఢిల్లీ: నౌకా దళం సేవల నుంచి ఉపసంహరించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ ఆంధ్రప్రదేశ్ చేజారిపోయింది. ఐఎన్ఎస్ విరాట్ను...
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో అడ్డంకులు
Dec 31, 2018, 20:15 IST
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో అడ్డంకులు
రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదు..
Dec 31, 2018, 15:52 IST
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ తాజా బిల్లుపై రాజ్యసభలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాజ్యసభ ముందుకొచ్చిన ట్రిపుల్ తలాక్...
తలాక్ బిల్లుపై విపక్షాల కీలక నిర్ణయం
Dec 31, 2018, 10:42 IST
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభలో...
రాజ్యసభకు ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు
Dec 31, 2018, 05:01 IST
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. అయితే ఉన్నదున్నట్టుగా ఈ బిల్లును ఆమోదించే ప్రసక్తే...
రేపు రాజ్యసభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు
Dec 30, 2018, 16:01 IST
ట్రిపుల్ తలాక్ బిల్లు : కాంగ్రెస్ సభ్యులకు విప్ జారీ
రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఆందోళన
Dec 29, 2018, 04:28 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. శుక్రవారం ఉదయం సభ ప్రారంభానికి...
తలాక్ చట్టం తెచ్చి తీరుతాం
Dec 23, 2018, 04:23 IST
గాంధీనగర్: సంప్రదాయవాదులు, ప్రతిపక్షాల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తమ ప్రభుత్వం తెచ్చి తీరుతుందని ప్రధాన...
రాజ్యసభలో జైట్లీ,అజాద్ మధ్య మాటల యుద్ధం
Dec 21, 2018, 16:53 IST
రాజ్యసభలో జైట్లీ,అజాద్ మధ్య మాటల యుద్ధం
‘విజయవాడ మెట్రో రైలు ప్రతిపాదనే రాలేదు’
Dec 20, 2018, 16:08 IST
విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన తమకు అందలేదని కేంద్రం తెలిపింది.
సరోగసీ బిల్లుకు ఓకే
Dec 20, 2018, 02:01 IST
న్యూఢిల్లీ: రఫేల్ వివాదంపై రాజ్యసభ, లోక్సభల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. సభా కార్యకలాపాలకు ఆటంకం జరిగింది. అయితే ఆందోళనల నడుమనే...
‘వైజాగ్ ఎయిర్పోర్ట్ మూతపడదు’
Dec 19, 2018, 17:41 IST
విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పటికీ...
రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన
Dec 19, 2018, 12:35 IST
రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన
అవగాహన లేమితోనే చంద్రబాబు వదిలేశారు!
Dec 19, 2018, 12:23 IST
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళనలతో గురువారానికి వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే పలు అంశాలపై విపక్ష నేతలు...
ఎంపీల తీరు స్కూల్ పిల్లల కన్నా దారుణం
Dec 19, 2018, 07:55 IST
లోక్సభ సభ్యుల ప్రవర్తన స్కూల్ పిల్లల కన్నా దారుణంగా ఉందని స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. రఫేల్ విమానాల కొనుగోలు...
స్కూల్ పిల్లల కన్నా దారుణం
Dec 19, 2018, 04:12 IST
న్యూఢిల్లీ: లోక్సభ సభ్యుల ప్రవర్తన స్కూల్ పిల్లల కన్నా దారుణంగా ఉందని స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. రఫేల్ విమానాల...