ఉగ్రదాడితో రాజకీయ లబ్ధికి బీజేపీ వ్యూహం
Feb 21, 2019, 03:06 IST
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని రాజకీయం చేసి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ చూస్తోందని సీపీఎం...
‘వారు జవాన్లపై దాడి చేయలేదు’
Feb 20, 2019, 15:54 IST
కాశ్మీర్లోని వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు..
లోక్సభ ఎన్నికలకు వ్యూహమెలా?
Feb 19, 2019, 03:20 IST
సాక్షి, హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై సీపీఎం తర్జనభర్జన పడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో...
‘రాష్ట్ర సమీకరణాల ఆధారంగానే పొత్తులు’
Feb 10, 2019, 04:22 IST
న్యూఢిల్లీ: రాష్ట్ర స్థాయి సమీకరణాల ఆధారంగానే ఎన్నికల పొత్తులను పార్టీ నిర్ణయిస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు....
‘వ్యక్తిగత స్వేచ్ఛ’పై రాద్దాంతం ఎందుకు?
Dec 22, 2018, 16:52 IST
ఇదంతా తెలిసే కాంగ్రెస్, సీపీఎం పార్టీలు రాద్ధాంతం చేయడం ఎందుకు?
‘ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరో తేలుతుంది’
Dec 17, 2018, 20:06 IST
స్టాలిన్తో ఏకీభవించం.... ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు
కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తాం - సీతారాం ఏచూరి
Nov 30, 2018, 01:40 IST
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకే సీపీఎం కృషి చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
ప్రచారానికి లెఫ్ట్ అగ్రనేతలు
Nov 25, 2018, 02:06 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు వస్తున్నారు....
టీఆర్ఎస్ ఓటమే లక్ష్యం సీతారాం ఏచూరి
Oct 09, 2018, 01:33 IST
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి...
మహాకూటమిపై ఏచూరి కీలక వ్యాఖ్యలు
Oct 08, 2018, 18:48 IST
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఎన్నికలకు ముందు మహా ఘట్బంధన్ (మహా కూటమి) సాధ్యం కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి...
మోదీది రైతు వ్యతిరేక ప్రభుత్వం: సీతారాం
Oct 02, 2018, 13:22 IST
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం...
జైట్లీని కలిశాకే.. భారత్ వీడాను
Sep 12, 2018, 20:22 IST
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా వ్యవహారం రాజకీయ...
జర్నలిస్టుల సమస్యలపై వేగంగా స్పందించాలి
Sep 05, 2018, 02:41 IST
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా పరిగణిస్తున్న జర్నలిజాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి...
220 మంది మృతి.. జర్నలిస్ట్లను కాపాడండి..!
Sep 04, 2018, 16:02 IST
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని....
ఆరెస్సెస్ వేదికపై రాహుల్!
Aug 28, 2018, 02:36 IST
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆధ్వర్యంలో వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్న కార్యక్రమకానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్...
సామాజిక ఐక్యతను దెబ్బతీసే కుట్ర
Jul 16, 2018, 02:19 IST
హైదరాబాద్: తెలంగాణలో బహుజన ప్రభుత్వం వస్తుందని, ఇప్పుడు ఏర్పడకుంటే అది నినాదంగానే మిగులుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి...
ఢిల్లీలో ఆప్ భారీ ర్యాలీ
Jun 18, 2018, 05:39 IST
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఏడురోజులుగా దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సంఘీభావంగా ఆమ్ ఆద్మీ పార్టీ...
మార్క్సిజం ప్రాముఖ్యత మరింత పెరిగింది
Jun 10, 2018, 00:53 IST
ప్రపంచంలోని అనేక దేశాల్లో మార్క్సిజం, కమ్యూనిజం అదృశ్యమౌతున్న నేపథ్యంలో వివిధ దేశాల్లో ఈమధ్య కారల్మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలు ఘనంగా...
మోదీ, మమతపై నిప్పులు చెరిగిన ఏచూరి
May 25, 2018, 10:24 IST
కోల్కతా: 2019 లోక్సభ ఎన్నికల తరువాతే కూటమిపై చర్చిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. కోల్కతాలో గురువారం...
విరబూసిన ఎర్రమందారాలు
Apr 23, 2018, 07:27 IST
సీపీఎం జాతీయ మహాసభల చివరిరోజున భాగ్యనగరం ఎరుపెక్కింది
లాల్–నీల్ పోరు
Apr 23, 2018, 00:55 IST
సాక్షి, హైదరాబాద్ : ఎర్ర జెండా, సామాజిక జెండా కలవాల్సిన అవసరం ఉందని, జై భీమ్–లాల్ సలామ్ కలిసినప్పుడే దేశంలో...
శ్రామిక కార్మిక పాలన తీసుకురావడమే లక్ష్యం
Apr 22, 2018, 16:03 IST
సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి (65) మరో దఫా ఎన్నికయ్యారు. 22వ జాతీయ మహాసభల్లో భాగంగా చివరి...
మళ్లీ ఏచూరినే...
Apr 22, 2018, 14:07 IST
సాక్షి, హైదరాబాద్ : సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి (65) మరో దఫా ఎన్నికయ్యారు. 22వ జాతీయ...
సీపీఎం మహాసభల్లో అభిప్రాయ బేధాలు
Apr 19, 2018, 14:02 IST
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్(సీపీఎం) జాతీయ మహాసభల(22వ) రెండో రోజు రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం ముఖ్యనేతల మధ్య...
సీపీఎం మహాసభల్లో రసాభాస
Apr 19, 2018, 13:39 IST
సాక్షి, హైదరాబాద్ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్(సీపీఎం) జాతీయ మహాసభల(22వ) రెండో రోజు రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు...
‘దళితులు, ముస్లింలను టార్గెట్ చేశారు’
Apr 18, 2018, 16:46 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలో రోజురోజుకు మతోన్మాదం పెరిగి పోతుందని, అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం...
ఏచూరీయే.. లేదంటే చీలికే?
Apr 18, 2018, 01:49 IST
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీకి మరోసారి అవకాశం దక్కుతుందా? లేదా అనేదానిపై కామ్రేడ్లలో ఆసక్తికర...
‘వారు కన్నెర్ర చేస్తే సర్కార్లు కూలుతాయ్’
Mar 12, 2018, 19:20 IST
సాక్షి, ముంబయి : రైతుల న్యాయమైన డిమాండ్లను నిరాకరిస్తే కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను వారు కూల్చివేస్తారని పాలక బీజేపీని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి...
ఓటమిపై స్పందించిన సీపీఎం
Mar 03, 2018, 17:14 IST
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపుర ఎన్నికల ఓటమిపై సీపీఎం స్పందించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు....
సీతా.. ఎంత మారిపోయావ్రా!
Feb 13, 2018, 03:42 IST
భీమవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనన్నట్టు సుదీర్ఘ కాలం తర్వాత తనయుడిని చూసిన ఆ...