● శోభకృత్‌ శోభాయమానం

22 Mar, 2023 02:28 IST|Sakshi

శుభాకాంక్షలు

దేవరాపల్లి/తుమ్మపాల/అనకాపల్లి టౌన్‌: నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ శుభాలు జరగాలని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ డాక్టర్‌ బి.వి.సత్యవతి ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, ఆనందాలు వెల్లివిరియాలని పేర్కొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులకు అంతా మంచి జరగాలన్నారు. సీఎం జగన్‌ పాలనలో సకల వృత్తుల వారు ఆనందంగా ఉంటూ ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు.

>
మరిన్ని వార్తలు