సీఎం జగన్‌ను కలిసిన అమూల్‌ సంస్థ ప్రతినిధులు

1 Dec, 2020 22:28 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అమూల్‌ సంస్థ ప్రతినిధులు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్‌తో  గుజరాత్‌ కోపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (అమూల్‌) ఎండీ ఆర్‌ఎస్‌ పోధి, కైరా మిల్క్‌ యూనియన్‌ (అమూల్‌ డెయిరీ) ఎండీ అమిత్‌ వ్యాస్, సబర్‌ కాంత మిల్క్‌ యూనియన్‌ (సబర్‌ డెయిరీ) ఎండీ డాక్టర్‌ బీఎం పటేల్‌ భేటీ అయ్యారు. 


 

మరిన్ని వార్తలు