ఏపీలో మరోసారి నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు

20 Aug, 2021 13:31 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నేపథ్యంలో మరోసారి నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. కాగా, అర్ధరాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని తాజా ఉత్తర్వులలో పేర్కొంది.

సెప్టెంబర్‌ 4 వరకు నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. కాగా, ఏపీలో రోజువారి కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నవిషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు