ప్రధానికి పోస్టుకార్డులు

14 Dec, 2021 08:06 IST|Sakshi

పాలకొల్లు సెంట్రల్‌: దేశ ప్రధాని నరేంద్ర మోదీకి పట్టణంలోని కొత్తపేట స్పెషల్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉత్తరాలు రాశారు.  ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఉత్తరాలు రాసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాయపూడి భవానీప్రసాద్‌ తెలిపారు. 2047 సంవత్సరం నాటికి దేశ భవిష్యత్‌ ఎలా ఉండాలనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలతో ఉత్తరాలు రాసినట్లు తెలిపారు. పోస్ట్‌మేన్‌ కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు