ఏపీకి మరో 2.52 లక్షల కోవిడ్ టీకా డోసులు

10 Aug, 2021 09:08 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీకి మరో  2.52 లక్షల కోవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకా డోసులను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. గన్నవరం నుంచి ఏపీలోని 13 జిల్లాలకు టీకాలను వైద్యాధికారులు సరఫరా చేయనున్నారు.

>
మరిన్ని వార్తలు