ఏపీ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోట మనోహర్ మృతి

21 Aug, 2021 17:58 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోట మనోహర్ హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వస్తుండగా గుండెపోటు​కు గురై ప్రాణాలు విడిచారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ బాడ్మింటన్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తోట మనోహర్ మృతిపట్ల బ్యాట్మింటన్ క్రీడాకారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
(చదవండి: ‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట)

మరిన్ని వార్తలు